Saturday, March 14, 2020

ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో '' గోల్డ్ మెడల్ ''...

రేమద్దుల 1991-92 బ్యాచి విద్యార్థిని శ్రీమతి సుభాషిని గారి అబ్బాయి 
సీ లోకేష్ కు బి ఈ (ఇంజనీరింగ్ ) సెకండ్ ఇయర్ లో '' గోల్డ్ మెడల్ '' (2019-20) సాధించారు. హైదరాబాదులోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.
 ఫస్ట్ ఇయర్ లో గత సం. కూడా  '' గోల్డ్ మెడల్ '' సాధించారు. 
వారికి, వారి కుటుంబ  సభ్యులకు  హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు...