రేమద్దుల 1991-92 బ్యాచి విద్యార్థిని శ్రీమతి సుభాషిని గారి అబ్బాయి
సీ లోకేష్ కు బి ఈ (ఇంజనీరింగ్ ) సెకండ్ ఇయర్ లో '' గోల్డ్ మెడల్ '' (2019-20) సాధించారు. హైదరాబాదులోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.
ఫస్ట్ ఇయర్ లో గత సం. కూడా '' గోల్డ్ మెడల్ '' సాధించారు.
వారికి, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు...
సీ లోకేష్ కు బి ఈ (ఇంజనీరింగ్ ) సెకండ్ ఇయర్ లో '' గోల్డ్ మెడల్ '' (2019-20) సాధించారు. హైదరాబాదులోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.
ఫస్ట్ ఇయర్ లో గత సం. కూడా '' గోల్డ్ మెడల్ '' సాధించారు.
వారికి, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు...