రేమద్దులలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
రేమద్దుల గ్రామ సర్పంచ్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసినారు. అన్ని రాజకీయా పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి..
- భారత భూమిపై నడయాడిన ఒక... " గ్రేటెస్ట్ ఇండియన్" ...
- భారత రాజ్యాంగ నిర్మాత..
No comments:
Post a Comment