Wednesday, May 17, 2017

25 సం.తరువాత స్కూలుకు వచ్చిన విద్యార్థులు...

వనపర్తి జిల్లా, పాన్ గల్ మండలంలోని ' రేమద్దుల స్కూలు'
1991-92 బ్యాచ్‌ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం 14.05.2017 న ఘనంగా జరిగింది.
ఆ మధుర జ్ఞాపకాలను మరొసారి మీకు గుర్తుచేసుకున్నారు.
స్కూల్ ఆభివృద్దికి పూర్వపు విద్యార్దులు తోడ్పడాలని పిలుపునిచ్చారు.
అప్పటి గురువులను ఘనంగా సన్మానం చేశారు.
స్కూల్ కు రూ.20,000 విలువ కలిగిన బెంచిలు ఇచ్చారు.











No comments:

Post a Comment