రేమద్దుల గ్రామంలో 26.02.2019 న ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థులు, ఉపాధ్యాయులు జరుపుకున్నారు. మోటూరి తిరుపతయ్య గారు, ఉపసర్పంచ్ గంధం రాంబాబు గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయులు అందరు కలిసి నూతన సర్పంచి , ఉపసర్పంచ్ లను శాలువ మరియు పూలమాలతో సత్కరించారు.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయులు అందరు కలిసి నూతన సర్పంచి , ఉపసర్పంచ్ లను శాలువ మరియు పూలమాలతో సత్కరించారు.
No comments:
Post a Comment